సీఏ కొత్త పరీక్ష తేదీలు ఇవే..!
మరోసారి  సీఏ పరీక్షలు  వాయిదాపడ్డాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మరోసారి సీఎ పరీక్షల్ని వాయిదా వేసింది. మేలో జరగాల్సిన పరీక్షల్ని జూన్‌ 19 నుంచి జులై 4 వరకు జరుపుతామని ప్రకటించింది. కానీ మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సీఏ ఫౌండేషన్ కోర్స్, సీఏ…
నాగబాబు దేవుడు! ప్రాణం పోయినా రోజా ఆ పని చేయరు: గెటప్ శ్రీను
కామెడీ అంటే జబర్దస్త్..  జబర్దస్త్  అంటే కామెడీ అంటారు తెలుగు కామెడీ లవర్స్. ఒకప్పుడు జబర్దస్త్ షోలో హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్.. ఇలా కమీడియన్స్ వేసే పంచ్‌లు ఎంత ఫేమస్సో.. నాగబాబు నవ్వులు కూడా అంతే ఫేమస్. అయితే.. జబర్దస్త్‌కి దీటుగా మొదలైన ‘అదిరింది’ షోకి కొందరు కమెడియన్స్‌తో పాటు నాగ…
మద్యం ధరల పెంపుపై ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో మద్యం అమ్మకాలు, ధరల పెంపు వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగింది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. షాపుల దగ్గర సామాజిక దూరం కూడా పాటించడం లేదని నేతలు మండిపడుతున్నారు. ఇటు ప్రతిపక్షం విమర్శలకు అధికార పార్టీ కూడా కౌంటర్ ఇస్తోం…
వదిలి వెళ్లను
చైనాలోని వుహాన్‌లో 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ తొలగించారు. ఇన్నాళ్లూ అక్కడే ఉండి అంబులెన్సుల సైరన్‌ శబ్దాలు, చైనీస్‌ భాషలోని రేడియో మెజేస్‌లు మాత్రమే వింటూ గడిపిన అనిల పి అజయన్‌ అనే కేరళ యువతి.. ప్రపంచమంతా కరోనా తగ్గే వరకు వుహాన్‌ను వదిలి ఎక్కడికీ వెళ్లనని అంటున్నారు. పొరపాటున కూడా తను కరోనా వాహకం క…
లాక్‌డౌన్‌: వలస కార్మికుల బీభత్సం
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా  సూరత్‌ లో చిక్కుకున్న వలస కార్మికులు శుక్రవారం రాత్రి బీభత్సం సష్టించారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని, పని ప్రదేశాల్లో తమకు రావాల్సిన వేతనాలు చెల్లించలేదని ఆగ్రహించిన కార్మికులు వాహనాలకు నిప్పు పెట్టారు. డిజైనింగ్‌ పనులు చేసే మంచాలను కూడా తగులబెట్టా…
మళ్లీ హైదరాబాద్‌కు కొత్తగూడెం డీఎస్పీ
కరోనా పాజిటివ్‌ వచ్చిన కొత్తగూడెం డీఎస్పీకి నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో గురువారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ చెస్ట్‌ హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేసిన విషయం విదితమే. దీంతో ఆయన కొత్తగూడెం చేరుకున్నారు. కాగా, ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎర్రర్‌ రావడంతో తిరిగి శుక్రవారం ఉదయం మరోసారి హైదరాబాద్‌కు త…